హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు ఒక్కొక్కటిగా దొరుకుతున్నాయి. నదిలో ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది. మతదేహాల కోసం నదిలో గాలిస్తోన్న సిబ్బంది ఇవాళ మరో విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ శవాన్ని హైదరాబాద్కు చెందిన జగదీశ్ ముదిరాజ్గా గుర్తించారు.
No comments:
Post a Comment